నల్గొండ బస్టాండ్‌లో మొక్కలు నాటిన సజ్జనార్..

86
sajjanar
- Advertisement -

గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. హైదరాబాద్ నుండి నల్గొండకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన సజ్జనార్..బస్టాప్‌లో తనిఖీలు నిర్వహించారు. అనంతరం ప్రయాణీకులతో ముచ్చటించారు సజ్జనార్. అధికారులతో రివ్యూ నిర్వహించిన అనంతరం డిపో ప్రాంగణంలో మొక్కలు నాటారు. చెట్లతో చక్కటి వాతావరణం ఉంటుందన్నారు సజ్జనార్.

- Advertisement -