TSPSC:ఆ 37మంది డిబార్‌

41
- Advertisement -

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీతో సంబంధమున్న ప్రతిఒక్కరిని శాశ్వతంగా డిబార్‌ చేయనున్నట్టు టీఎస్‌పీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) అరెస్టు చేసిన 37మందిని టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఏ పరీక్షలు రాయకుండా నిషేధిస్తున్నట్టు తెలిపింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసులు జారీ చేసింది. ఈ కేసుకు సంబంధం ఉన్న 44మందిపై కేసు నమోదు చేసింది. వారిలో 43మందిని అరెస్టు చేసింది.

Also Read: TSLPRB:ఫలితాలు విడుదల

- Advertisement -