టీఆర్ఎస్ ప్లీనరీ ప్రారంభం…

237
TRS Plenary starts
- Advertisement -

టీఆర్ఎస్‌ 17వ ప్లీనరీ అట్టహాసంగా ప్రారంభమైంది.అమరవీరుల స్థూపానికి నివాళులర్పించి..తెలంగాణ తల్లికి పూలమాలవేసి పార్టీ పతకాన్ని ఆవిష్కరించారు సీఎం కేసీఆర్. అనంతరం పార్టీ ప్రధానకార్యదర్శి మాజీ మంత్రి బస్వరాజు సారయ్య స్వాగతోపన్యాసం చేశారు.

అన్నివర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు సీఎం కేసీఆర్. దేశ రాజకీయాల్లో గుణాత్మకమైన మార్పు కోసం ప్రయత్నిస్తున్న సీఎంకు అండగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో అవమానాల తర్వాత స్వరాష్ట్రంలో తలెత్తుకుని జీవిస్తున్నామని తెలిపారు.

సంక్షేమంలో తెలంగాణ నెంబర్‌ 1గా నిలిచిందన్నారు. తెలంగాణ వ్యవసాయ విధానం దేశంలోని మిగితారాష్ట్రాలకు ఆదర్శమని తెలిపారు.

- Advertisement -