ముఖ్రాకెలో జై కేసీఆర్ అంటు నినాదాలు..

294
- Advertisement -

టీఆర్‌ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్బంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు ఎక్కడివారు అక్కడే జెండాలు ఎగురవేసి నిరాడంబరంగా వేడుకలు జరుపుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని ముఖ్రాకె గ్రామంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు.

mukrake

ఈ సందర్బంగా ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ, మాస్క్‌లు, దస్తీలు ముఖానికి కట్టుకొని #grernindiachallengeలో భాగంగా ప్రజలు, కార్యకర్తలు తమ చేతిలో జెండా పట్టుకుని జై కెసిఆర్ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గాడ్గే మీనాక్షి, ఎంపీటీసీ గాడ్గే సుభాష్ పాల్గొన్నారు.

- Advertisement -