పార్లమెంట్ ఆవరణలో టీఆర్ఎస్ ఎంపీల నిరసన…

50
trs mps
- Advertisement -

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో న‌వోద‌య విద్యాల‌యాలను ఏర్పాటు చేయాల‌ని డిమాండ్ చేస్తూ పార్ల‌మెంట్ ఆవ‌ర‌ణ‌లోని గాంధీ విగ్ర‌హం ఎదుట నిర‌స‌న కార్య‌క్ర‌మం చేపట్టిన టీఆర్ఎస్ ఎంపీలు. తెలంగాణ రాష్ట్రానికి న్యాయం చేయాల‌ని కేంద్రాన్ని కోరారు.

ఈ నిర‌స‌న కార్య‌క్ర‌మంలో ఎంపీలు నామా నాగేశ్వ‌ర్ రావు, కొత్త ప్ర‌భాక‌ర్ రెడ్డి, నేత‌కాని వెంక‌టేశ్, పోతుగంటి రాములు, ప‌సునూరి ద‌యాక‌ర్, మ‌న్నె శ్రీనివాస్ రెడ్డి, శ్రీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.

- Advertisement -