రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసం కేంద్రమంత్రికి వినతి..

127
trs mps
- Advertisement -

కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ తో భేటి అయ్యారు టీఆర్ఎస్ ఎంపీల బృందం. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు కాజీపేట లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని వినతిపత్రం సమర్పించారు.

ఇదే అంశంపై ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ పలుమార్లు కేంద్రానికి లేఖలు ఇచ్చి సంప్రదింపులు కూడా జరిపారని గుర్తు చేశారు ఎంపీలు. జాప్యం లేకుండా తెలంగాణ ప్రజల దశాబ్దాల కల నెరవేర్చాలని కోరింది టీఆర్ఎస్ ఎంపీల బృందం.

- Advertisement -