KLM మాల్‌ను ప్రారంభించిన MP సంతోష్‌..

573
- Advertisement -

ఈ రోజు ప్యాట్నీ సెంటర్ లో కే.ఎల్.ఎం. షాపింగ్ మాల్‌ ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ముఖ్య అథితిగా విచ్చేసి ఈ షాపింగ్ మాల్‌ను ప్రారంభించారు.

MP Santosh

అనంతరం ఆయన షాపింగ్ మాల్ నిర్వాహకులు సుభాష్‌తో కలిసి జ్యోతిప్రజ్వలన చేసి షాపింగ్ మాల్ ని సందర్శించారు. అలాగే ప్యాట్నీ సెంటర్ లోని వరమహాలక్ష్మి మాల్‌ను కూడా రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ సందర్శించారు.

MP Santosh

MP Santosh

- Advertisement -