టీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్‌

55
kavithaa
- Advertisement -

నిజామాబాద్‌ టీఆర్‌ఎస్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్న కవిత కరోనా పరీక్షలు చేయించుకోగా… పాజిటివ్‌గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నట్లుగా ప్రకటించారు. ఇటీవల తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కొవిడ్‌ పరీక్షలు చేయించుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.

 

- Advertisement -