మొదటి రౌండ్ లో టీఆర్ఎస్ అభ్యర్దుల ఆధిక్యం..

231
Trs Flag
- Advertisement -

దేశ వ్యాప్తంగా ఉదయం 8గంటలకు సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైంది. ఈవిఎంల కౌంటింగ్ కాసేపటి క్రితమే ప్రారంభమైంది. తెలంగాణలో 17 పార్లమెంట్ స్ధానాలకు గాను మొదటి రౌండ్ పూర్తయ్యే సరికి మెజార్టీ స్ధానల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్దులు లీడ్ లో ఉన్నారు. మల్కాజ్ గిరి నుంచి టీఆర్ఎస్ అభ్యర్ధి మర్రి రాజశేఖర్ రెడ్డి ముందజలో ఉండగా..

 

సికింద్రబాద్ నుంచి తలసాని సాయి కిరణ్ యాదవ్ కూడా ముందంజలో ఉన్నారు. ఖమ్మం నుంచి నామా నాగేశ్వర్ రావు, జహిరాబాద్ నుంచి బీబీ పాటిల్, మెదక్ నుంచి కొత్త ప్రభాకర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు. ఇక కరీంనగర్ లో బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ లో తొలి రౌండ్ లో ముందంజలో ఉన్నారు. ఇక హైదరాబాద్ పార్లమెంట్ స్ధానంలో ఎంఐఎం అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ ముందంజలో ఉన్నారు.

- Advertisement -