మొక్కలు నాటిన టీఆర్ఎస్‌ నేత పూర్ణచందర్ రావు..

135
gic
- Advertisement -

రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ పిలుపు మేరకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ భాగంగా జూబ్లీహిల్స్ లో మొక్కలు నాటారు టి.ఆర్.ఎస్ పార్టీ నేత పూర్ణ చందర్ రావు. రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్ కుమార్ గారు ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నా వంతుగా మొక్కలు నాటడం చాలా సంతోషాన్ని ఇచ్చిందని టి.ఆర్.ఎస్ పార్టీ నేత పూర్ణ చందర్ రావు తెలిపారు.

మొక్కలు నాటడం ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలుపుతూ తన జన్మదినం సందర్భంగా జూబ్లీహిల్స్ లోని పార్క్ లో మొక్కలు నాటనని టి.ఆర్.ఎస్ పార్టీ నేత పూర్ణ చందర్ రావు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో.ఫౌండర్ రాఘవ , రాజా , శుభప్రద్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -