టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుల నియామకం..

65
ktr
- Advertisement -

టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులను నియమించారు సీఎం కేసీఆర్. ఈ మేరకు లిస్ట్‌ను విడుదల చేశారు. ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడిగా జోగు రామన్న, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కొనేరు కొనప్ప, మంచిర్యాలకు బాల్క సుమన్,నిర్మల్‌కు విఠల్ రెడ్డి,నిజామాబాద్‌కు ఏ జీవన్ రెడ్డి,కామారెడ్డికి ముజీబుద్దీన్,కరీంనగర్‌కు రామకృష్ణారావు,రాజన్న సిరిసిల్లకు తోట ఆగయ్య,జగిత్యాలకు కే విద్యాసాగర్ రావు,పెద్దపల్లికి కోరుకంటి చందర్, మెదక్‌కు పద్మా దేవేందర్ రెడ్డి, సంగారెడ్డికి చింతా ప్రభాకర్,సిద్దిపేటకు కొత్త ప్రభాకర్ రెడ్డి, వరంగల్‌కు ఆరూరి రమేష్,హన్మకొండకు దాస్యం వినయ్ భాస్కర్, జనగామకు సంపత్ రెడ్డిని నియమించారు.

మహబూబాబాద్‌కు మాలోతు కవిత, ములుగుకు కుసుమ జగదీశ్,జయశంకర్ భూపాలపల్లికి గండ్ర జ్యోతి, ఖమ్మంకు తాత మధుసూదన్,భద్రాద్రి కొత్తగూడెంకు రేగా కాంతారావు, నల్గొండకు రవీంద్రకుమార్,సూర్యాపేటకు బడుగుల లింగయ్యయాదవ్, యాదాద్రి భువనగిరికి కంచర్ల రామకృష్ణారెడ్డి,రంగారెడ్డికి మంచిరెడ్డి కిషన్ రెడ్డి, వికారాబాద్‌కు మెతుకు ఆనంద్‌,మేడ్చల్‌కు శంభీపూర్ రాజు,మహబూబ్‌నగర్‌కు సి.లక్ష్మారెడ్డి,నాగర్‌కర్నూల్‌కు గువ్వల బాలరాజు,జోగులంబ గద్వాలకు కృష్ణమోహన్ రెడ్డి, నారాయణపేటకు రాజేందర్ రెడ్డి, వనపర్తికి గట్టు యాదవ్,హైదరాబాద్‌కు మాగంటి గోపినాథ్‌లను నియమించారు.

- Advertisement -