బాధకలిగితే క్షమించండి: త్రివిక్రమ్

180
trivikram
- Advertisement -

పవర్ స్టార్ పవన్ – రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భీమ్లా నాయక్. ఫిబ్రవరి 25న సినమా ప్రేక్షకుల ముందుకురాగా పాజిటివ్ టాక్‌తో భారీ వసూళ్లను రాబడుతోంది. భీమ్లా నాయక్ ఎఫెక్ట్ తో థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.

ఈ సందర్భంగా నిర్మాతలు సక్సెస్ మీట్ కార్యక్రమం నిర్వహించగా ఈ కార్యక్రమంలో త్రివిక్రమ్, తమన్, దర్శకుడు సాగర్ కే చంద్ర, రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్, సంయుక్త మీనన్, నాగవంశీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా త్రివిక్రమ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 80, 90లలో నటీనటుల కంటే ఈ జెనరేషన్ నటీనటులు బాగా ఎదిగిపోయారని చెబుతూనే… ఈ స్టేట్మెంట్ ఇచ్చినందుకు కొందరికి బాధ కలగొచ్చని అంటూనే క్షమించమని కోరారు.

- Advertisement -