చరిత్రలో ఈ రోజు : నవంబర్ 29

185
Today in history
- Advertisement -

(నవంబర్ 29, గ్రెగొరియన్‌ క్యాలెండర్‌ ప్రకారము సంవత్సరములో 333వ రోజు (లీపు సంవత్సరములో334వ రోజు ). సంవత్సరాంతమునకు ఇంకా 32 రోజులు మిగిలినవి.)

*సంఘటనలు*

1877: థామస్ ఆల్వా ఎడిసన్ చే మొదటిసారి ఫోనోగ్రాఫ్ ప్రదర్శింపబడింది.1929: భూ దక్షిణ ధృవం గగన తలంలో మొట్టమొదటిసారి యు.ఎస్ అడ్మిరల్ రిచర్డ్ బయర్డ్ఎగిరాడు.1947: హైదరాబాదు నిజాము, భారత ప్రభుత్వముల మధ్య యథాతథస్థితి ఒప్పందంకుదిరింది.2009: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం టిఆర్ఎస్అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సిద్దిపేటలో’ఆమరణ నిరాహార దీక్ష’ ప్రారంభించాడు.

*జననాలు*

1901: శోభా సింగ్, పంజాబ్ ప్రాంతానికి చెందిన చిత్రకారుడు. పద్మశ్రీ పురస్కార గ్రహీత. (మ.1986)1945: బాలి, ప్రముఖ చిత్రకారుడు.

*మరణాలు*

1759: అజీజుద్దీన్ అలంఘీర్ మొఘల్ చక్రవర్తి (జ.1699).
1993: జె.ఆర్‌.డి.టాటా, ప్రముఖ పారిశ్రామికవేత్త మరియు తొలి విమాన చోదకుడు (జ.1904).

- Advertisement -