కరోనా..అప్ డేట్స్

210
corona updates
- Advertisement -

ప్రపంచ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 21 లక్షలకు చేరింది. కరోనాతో 1.34 లక్షల మంది మృతి చెందారు. ప్రపంచ వ్యాప్తంగా 5.09 లక్షల మంది కరోనా నుంచి కోలుకున్నారు.

భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 12,370కు చేరింది. ఇప్పటివరకు 1508 మంది డిశ్చార్జ్ కాగా, 422 మంది మృతి చెందారు. ప్రస్తుతం భారత్‌లో యాక్టివ్ కేసుల సంఖ్య 10,440గా ఉన్నాయి.

తెలంగాణలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 650కి చేరింది. ఇప్పటివరకు 18 మంది మృతి చెందారు. ఇప్పటివవరకు కరోనా నుంచి 118 మంది కోలుకొని ఇంటికి వెళ్లారు.

ఏపీలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య 525కు చేరింది. ఇప్పటివరకు 20 మంది డిశ్చార్జి అయ్యారు. కరోనా వైరస్‌తో ఇప్పటి వరకు 491 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటివరకు కరోనాతో 14 మంది మృతి చెందారు.

- Advertisement -