తిరుమల అప్‌డేట్..

51
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 29 కంపార్టుమెంట్లలో భక్తులు వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 75, 175 మంది భక్తులు దర్శించుకోగా 31,979 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.05 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

- Advertisement -