తిరుమల అప్‌డేట్

138
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. బ్రహ్మోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. నిన్న స్వామివారిని 52,682 మంది భక్తులు దర్శించుకోగా 15,805 మంది తలనీలాలు సమర్పిం చుకు న్నారు. అన్ని కంపార్టుమెంట్లు భక్తులతో నిండిపోగా హుండి ద్వారా ఆదాయం రూ. 5.57 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

లక్షలాదిగా వచ్చే భక్తులతో సహనంతో , స్నేహ పూర్వకంగా ప్రవర్తించాలని పోలీసు శాఖతో సమన్వయం చేసుకోని ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాలన్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. భక్తుల భద్రత విషయంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలన్నారు.

- Advertisement -