తిరుమల అప్‌డేట్..

89
TTD
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి సర్వదర్శనానికి ఆరు గంటల సమయం పడుతుండగా ఒకటే కంపార్టమెంట్‌లో భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచిఉన్నారు. నిన్న స్వామివారిని 64,163 మంది భక్తులు దర్శించుకోగా 23,709 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 5.36 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -