తిరుమల అప్‌డేట్…

99
ttd
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి 12 గంటల సమయం పడుతుండగా 18 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 80,312 మంది భక్తులు దర్శించుకోగా 29,538 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ద్వారా ఆదాయం రూ. 5.14 కోట్లు వచ్చాయని అధికారులు తెలిపారు.

- Advertisement -