TTD: తిరుమల అప్‌డేట్

44
- Advertisement -

ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. వీకెండ్ కావడంతో శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. శ్రీవారి సర్వదర్శనానికి 11 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌ లేని భక్తుల సర్వదర్శనానికి 10 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని 65910 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామివారి హుండీ ఆదాయం రూ.2.80 కోట్లు కాగా స్వామివారికి 27,838 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు.

Also Read:చెన్నైకి షాకిచ్చిన రాజస్థాన్..

- Advertisement -