తిరుమల అప్‌డేట్..

74
ttd
- Advertisement -

కళియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతుండగా సర్వదర్శనానికి లేపాక్షి క్యూలైన్‌ వరకు భక్తులు వేచి ఉన్నారు.

నిన్న 74,503 మంది భక్తులు వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా 30,884 మంది తలనీలాలు సమర్పించు కున్నారు. కానుకల ద్వారా రూ. 4.42 కోట్లు వచ్చిందని అధికారులు వెల్లడించారు.

- Advertisement -