తిరుమల సమాచారం..

174
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి 24 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు.నిన్న శ్రీవారిని 93,800 మంది భక్తులు దర్శించుకున్నారు.నిన్న శ్రీవారి హూండీ ఆదాయం 3.41 కోట్లు.

- Advertisement -