తిరుమల సమాచారం…

217
- Advertisement -

ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం, కాలినడకన వచ్చే భక్తులకు 10 గంటలు పడుతోంది. ఈ ఉదయానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి భక్తులు వెలుపల భారీగా బారులు తీరారు.కాలినడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న భక్తులకి 10 గంటల స‌మయం పడుతుంది. నిన్న అక్టోబర్ 9 న స్వామివారిని 95,067 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న 53,999 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న స్వామివారి హుండీ ఆదాయం : 3.07 కోట్లు.

- Advertisement -