సీఎం కేసీఆర్‌ను కలిసిన తోట ఆగయ్య..

195
- Advertisement -

రాజన్న సిరిసిల్ల జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా తోట ఆగయ్య నియమితులైయ్యారు. ఈ సందర్భంగా ఆయన శుక్రవారం టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్,టిఆర్‌ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆగయ్యను కేసీఆర్, కేటీఆర్‌ శాలువాతో సత్కరించారు. టీఅర్ఎస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షునిగా నియమించినదుకు ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు తారక రామారావుకి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు తోట ఆగయ్య.

- Advertisement -