ఈతకు వెళ్లి తెలుగు విద్యార్థులు మృతి..

173
us student
- Advertisement -

అమెరికాలో విషాదం చోటుచేసుకుంది. సరస్సులో ఈతకు వెళ్లి ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి చెందారు. హన్మకొండకు చెందిన ఉత్తేజ్   చికాగోలోని సెయింట్ లూయిస్ కాలేజీలో ఎంఎస్ చేస్తున్నారు.

ఆదివారం సెలవు కావడంతో ఉత్తేజ్ తన ఫ్రెండ్ శివదత్తతో కలిసి ల్యాండర్ వ్యాలీ లేక్ లో ఈతకు వెళ్లారు. ఈత కొడుతుండగా ప్రమాదవశాత్తూ చెరువులో గల్లంతయ్యారు. విషయం తెలుసుకున్న అధికారులు చెరువులో గాలింపు చేపట్టి మృతదేహాలను వెలికితీశారు. తెలుగు విద్యార్థుల మృతితో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -