MP Santhoshkumar:తెలంగాణ రన్ కుసుమ జగదీష్‌కి అంకితం

31
- Advertisement -

తెలంగాణ రన్ కుసుమ జగదీష్‌కి అంకితం అన్నారు ఎంపీ సంతోష్ కుమార్. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో బాగంగా పిర్జాదిగూడ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రన్ కార్యక్రమం జరుగగా ముఖ అతిధిగా పాల్గొన్నారు సంతోష్ కుమార్.ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి,మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ..

తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని సీఎం కేసీఆర్ వెంట నడిచిన ఉద్యమకారుడు,ములుగు జడ్పి చైర్మన్ కుసుమ జగదీష్ ని తలుచుకొని రెండు నిమిషాలు పాటు మౌనం పాటించారు.

Also Read:కోమటిరెడ్డితో జూపల్లి భేటీ..

కుసుమ జగదీష్ హఠాన్మరణం కలిచివేసిందని దిగ్భ్రాంతి ని వ్యక్తం చేశారు సంతోష్ కుమార్. ఈ రన్ కుసుమ జగదీష్ కి అంకితం చేస్తున్నామని చెప్పారు. రాచకొండ సిపి చౌహన్,మేయర్ జక్కా వెంకట్ రెడ్డి,గ్రీన్ ఇండియా చాలెంజ్ కో ఫౌండర్ రాఘవ,స్థానిక బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు…

- Advertisement -