2499కి చేరిన కరోనా కేసులు…

255
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య 2499కి చేరింది. వీరిలో ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు 431 మంది ఉండగా స్ధానికంగా నమోదైన కరోనా కేసుల సంఖ్య 2068.

శనివారం కొత్తగా 74 కేసులు నమోదుకాగా వీటిలో 14 కేసులు వలస కార్మికులవి ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ సోకి చికిత్స తీసుకుని 1412 మంది డిశ్చార్జ్ అయ్యారు.

కొత్తగా నమోదైన వాటిలో 41 కేసులు జీహెచ్‌ఎమ్‌సీ పరిధిలోనే ఉండగా మిగిలిన వాటిలో 5 రంగారెడ్డి జిల్లాలో, మహబూబ్‌నగర్‌, జగిత్యాలలో రెండు చోప్పున, సంగారెడ్డి, నిజామాబాద్‌, నాగర్‌కర్నూల్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, వరంగల్‌ అర్బన్‌, వనపర్తి, సూర్యాపేట జిల్లాల్లో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి.

- Advertisement -