తెలంగాణలో కారు జోరు..ఢీలా పడ్డ కాంగ్రెస్, బీజేపీ

277
kcr
- Advertisement -

తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ హవా కొనసాగిస్తుంది. 17 స్ధానాలకు గాను టీఆర్ఎస్ 15 స్ధానాల్లో లీడ్ లో ఉంది. సికింద్రాబాద్‌, చేవెళ్ల, భువనగిరి, మహబూబ్‌నగర్‌‌, జహీరాబాద్‌, ఖమ్మం, నాగర్‌కర్నూల్‌, మెదక్‌, పెద్దపల్లి స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. ఇక హైదరాబాద్ స్ధానంలో ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ముందంజలో ఉన్నారు. చెవేళ్లలో కాంగ్రెస్ అభ్యర్ధి కొండా విశ్వేశ్వర్ రెడ్డి లీడ్ లో ఉన్నారు.

- Advertisement -