తెలంగాణ‌ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల

204
sabitha indra reddy
- Advertisement -

తెలంగాణ‌లో ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల అయ్యాయి. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు. తొలి సారిగా ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలను ఈ ఏడాది ఒకేసారి విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 9.50 లక్షలమంది విద్యార్థులు పరీక్షలకు హాజరయిన‌ట్లు మంత్రి తెలిపారు.

ఈసందర్భంగా ఇంట‌ర్ విద్యార్దుల‌కు మంత్రి శుభాకాంక్షాలు తెలిపారు. ‌రాష్ట్ర వ్యాప్తంగా 1339 కేంద్రాల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. మార్చి 4వ తేదీన ప్రారంభమైన ఇంటర్ పరీక్షలు.. ఆ నెల 23వ తేదీ వరకూ కొనసాగాయి.

- Advertisement -