ప్రజలంతా కేసీఆర్‌ వెంటే:హరీశ్‌

131
- Advertisement -

తెలంగాణ టీఆర్‌ఎస్‌ శ్రేణులకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు….మునుగోడు ఉప ఎన్నిక ఫలితం నేపథ్యంలో ట్వీట్‌ చేశారు. కేసీఆర్‌ వెంటే తెలంగాణ ఉందంటూ మంత్రి తన ట్వీట్‌ పేర్కొన్నారు. ఈసందర్భంగా హరీశ్‌రావు ఓ ఫోటోను కూడా ట్వీట్‌ చేశారు. మునుగోడులో టీఆర్‌ఎస్‌ పార్టీ గెలుపు దిశగా పయనిస్తోంది. బీజేపీ 2వస్థానంలో ఊగిసలాడుతోంది. కాంగ్రెస్‌ పత్తా లేకుండాపోయింది. ప్రతి రౌండ్‌లో టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ఆధిక్యతను సాధిస్తూ దూసుకెళ్లుతోంది.

ఇవి కూడా చదవండి..

నల్గొండ…గులాబీ కంచుకోట

కారును పోలిన గుర్తులతో టీఆర్‌ఎస్‌కు నష్టం

బీజేపీకి వ్యతిరేక పవనాలు..

- Advertisement -