కళ్యాణాలక్ష్మి పథకం కింద 462 కోట్ల రూపాయలు విడుదల..

98
cm kcr
- Advertisement -

ప్రజల సంక్షేమనికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆడ పిల్లల వివాహాల నిమిత్తం కళ్యాణాలక్ష్మి పథకానికి కింద 462.50 కోట్ల రూపాయలు విడుదల చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బి.వెంకటేశం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రంలోని దళిత, గిరిజన, బీసీ, ఓబీసీ కులాలకు చెందిన నిరుపేద ఆడబిడ్డ వివాహాల కోసం రూ.1,00,116 చొప్పున ఆర్థిక సాయం అందించడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం.

- Advertisement -