కుంభమేళాకు వెళ్లొస్తే క్వారంటైన్‌లో ఉండాల్సిందే..

139
kumbhamela
- Advertisement -

ఈ నెల 1 నుంచి 17 వరకు కుంభమేళా లో పాల్గొన్న వాళ్ళు క్వారంటైన్‌లో ఉండాలని వైద్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. 14 రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండాలని,…ఇంట్లోనూ మాస్క్ ధరించాలన్నారు. జలుబు, గొంతునొప్పి, తలనొప్పి , జ్వరం ఉన్నవాళ్లు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలన్నారు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ శ్రీనివాసరావు.

ప్రభుత్వ కొవిడ్ నిర్ధారణ పరీక్షల కేంద్రంలో పరీక్షలు చేయించుకోవాలి. ఇక్కడ పరీక్షలను ఉచితంగా చేస్తారు. ఈ విషయంలో ఇంకా ఏమైనా సందేహాలుంటే 104 నెంబరుకు కాల్ చేయాలి అని అదేశాలు జారీ చేశారు.

- Advertisement -