బడ్జెట్‌కు కేబినెట్ అమోదం…ప్రతిపక్షనేత హోదాలో అసెంబ్లీకి కేసీఆర్!

24
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇవాళ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. మధ్యాహ్నం 12 గంటలకు బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుండగా కేబినెట్ అమోదం తెలిపింది. ఇక ఇవాళ ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో సమావేశాలకు హాజరుకానున్నారు మాజీ సీఎం కేసీఆర్.

అనారోగ్యం కారణంగా ఇన్ని రోజులూ అసెంబ్లీకి హాజరుకాలేదు కేసీఆర్. ఇదే అంశాన్ని అధికార పార్టీ పదేపదే ప్రస్తావిస్తుండటంతో సమావేశాలకు హాజరుకావాలని కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు తాజాగా తెలిపాయి.

Also Read:నందినగర్‌లో కేటీఆర్ బర్త్ డే వేడుకలు

- Advertisement -