రాష్ట్రంలో 24 గంటల్లో 379 కరోనా కేసులు..

115
corona
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. గత గంటల్లో 379 పాజిటివ్ కేసులు నమోదుకాగా ముగ్గురు మృతి చెందారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,89,789కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 2053 యాక్టివ్ కేసులుండగా 2,82,177 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా మృతుల సంఖ్య 1559కి చేరింది.

- Advertisement -