- Advertisement -
రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు తగ్గుముఖం పడుతూనే ఉంది. గత 24 గంటల్లో 101 పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,95,682 కు చేరుకున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 1842 యాక్టివ్ కేసులు నమోదుకాగా 2,92,229 మంది రికవరీ అయ్యారు. ఇప్పటి వరకు 1611 మంది కరోనాతో మృతిచెందారు.
- Advertisement -