24 గంటల్లో 2817 కరోనా కేసులు…

147
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 44 వేలకు చేరువకాగా లక్షమంది బాధితులు కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. గత 24 గంటల్లో 2817 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 10 మంది మృతిచెందారు.

దీంతో ఇప్పటివరకు కరోనా కేసుల సంఖ్య 1,33,406కు చేరగా 32,537 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కరోనా నుండి 1,00,013 మంది కోలుకోగా ఇప్పటివరకు 856 మంది మృతిచెందారు.

కొత్త‌గా న‌మోదైన పాజిటివ్ కేసుల్లో 36, భ‌ద్రాద్రి కొత్త‌గూడెంలో 89, జీహెచ్ఎంసీ ప‌రిధిలో 452, జ‌గిత్యాల‌లో 88, జ‌న‌గాంలో 41, జ‌య‌శంక‌ర్ ‌భూపాలప‌ల్లిలో 26, జోగులాంబ గ‌ద్వాల‌లో 33, కామారెడ్డిలో 62, క‌రీంన‌గ‌ర్‌లో 164, ఖ‌మ్మంలో 157, ఆసిఫాబాద్ జిల్లాలో 19, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్‌లో 42, మ‌హ‌బూబాబాద్‌లో 62, మంచిర్యాల‌లో 71, మెద‌క్‌లో 35, మేడ్చ‌ల్ మ‌ల్కాజిగిరిలో 129, ములుగులో 18, నాగ‌ర్‌క‌ర్నూల్‌లో 41, న‌ల్ల‌గొండ‌లో 157 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -