24 గంటల్లో 1682 కరోనా కేసులు…

147
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 94 వేలకు చేరువయ్యాయి. గత 24 గంటల్లో 1682 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 8 మంది మృతిచెందారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 93,937కి చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 21,024 యాక్టివ్ కేసులుండగా 72,202 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకున్నారు. కరోనాతో మృతిచెందిన వారి సంఖ్య 711కు చేరాయి.

జీహెచ్‌ఎంసీ పరిధిలో 235, రంగారెడ్డి జిల్లాలో 166, మేడ్చల్‌, మల్కాజ్‌గిరి జిల్లాల్లో 106 ,భద్రాద్రి కొత్తగూడెంలో 27, ఖమ్మంలో 45, వరంగల్‌ అర్బన్‌జిల్లాలో 107, వరంగల్ ‌రూరల్‌ జిల్లాలో 20, ఆదిలాబాద్‌ జిల్లాలో 18, జగిత్యాల జిల్లాలో 59, జనగామా జిల్లాలో 32, నాగర్‌కర్నూల్‌

- Advertisement -