రాష్ట్రంలో 24 గంటల్లో 178 కరోనా కేసులు…

95
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగిపోయింది. గత 24 గంటల్లో 178 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా ఒకరు మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,98,631 కు చేరాయి.

ప్రస్తుతం రాష్ట్రంలో 939 యాక్టివ్ కేసులుండగా 2,95,059 మంది రికవరీ అయ్యారు. కరోనాతో ఇప్పటివరకు 1,633 మంది మృతిచెందారు.కరోనా రికవరీ శాతం 97.1 శాతంగా ఉంటే రాష్ట్రంలో 98.80 శాతంగా ఉందని వెల్లడించింది. ఇప్పటివరకు 86,59,666 మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.

- Advertisement -