77 వేలు దాటిన కరోనా కేసులు..

166
coronavirus
- Advertisement -

తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77 వేలు దాటాయి. గత 24 గంటల్లో 2257 కరోనా పాజిటివ్ కేసులు నమోదుకాగా 14 మంది మృత్యువాతపడ్డారు.

దీంతో ఇప్పటివరకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 77,513కి చేరాయి. ప్రస్తుతం రాష్ట్రంలో 22,568 యాక్టివ్ కేసులు ఉండగా 54,330 మంది కరోనా మహమ్మారి నుండి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు.

ఇక కరోనాతో ఇప్పటివరకు 615 మంది మృత్యువాతపడగా జీహెచ్ఎంసి పరిధిలో 464, జోగులాంబ జగిత్యాలలో 95, కరీంనగర్ లో 101, ఖమ్మంలో 69, మేడ్చల్ లో 138, నల్గొండలో 61, నిజామాబాద్ లో 74, పెద్దపల్లిలో 84, సిరిసిల్లలో 78, రంగారెడ్డిలో 181, సంగారెడ్డిలో 92, సిద్ధిపేటలో 63, వరంగల్ అర్బన్ లో 187 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -