రాష్ట్రంలో 24 గంటల్లో 1421 కరోనా కేసులు…

195
coronavirus
- Advertisement -

రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. గత 24 గంటల్లో 1421 కరోనా కేసులు నమోదుకాగా 6 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,29,001కి చేరింది.

ప్రస్తుతం రాష్ట్రంలో 20,377 యాక్టివ్ కేసులుండగా 2,07,326 మంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు కరోనాతో 1298 మంది మృతిచెందారు. జిల్లాల వారిగా నమోదైన కేసుల వివరాలను పరిశీలిస్తే జీహెచ్‌ఎంసీ పరిధిలో 29,రంగారెడ్డిలో 97,నల్గొండలో 79, భద్రాద్రి కొత్తగూడెంలో 86, కరీంనగర్ 75, ఖమ్మం 89 కేసులు నమోదయ్యాయి.

- Advertisement -