సీఎం కేసీఆర్‌ని కలిసిన బీసీ కమిషన్ సభ్యులు

239
bc
- Advertisement -

బీసీ కమిషన్ చైర్మన్ , సభ్యులుగా నియమితులైన డా.వకుళాభరణం కృష్ణ మోహన్ రావు, సి హెచ్ ఉపేంద్ర , శుభప్రద్ పటేల్ , కె. కిషోర్ గౌడ్ లు బుధవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ నుమర్యాదపూర్వకంగా కలిసి ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -