- Advertisement -
ఎన్డీయే కూటమిలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ కింగ్ మేకర్ అయితే ప్రత్యేక హోదా తేవాలని డిమాండ్ చేశారు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్. నితీశ్కు కులగణన చేసేందుకు ఇది మంచి అవకాశం అన్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం బీహార్కు మద్దతుగా ఉండేలా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేలా చూడాలని డిమాండ్ చేశారు. దేశంలో మోడీ హవా ముగిసిందని చురకలు అంటించారు.
బీహార్లో రాజకీయ ప్రత్యర్థులైన ముఖ్యమంత్రి నితీశ్కుమార్, ఆర్జేడీ అగ్రనేత తేజస్వీయాదవ్ ఇద్దరూ ఒకే విమానంలో ఢిల్లీకి వెళ్లడంతో నితీశ్ ఇండియా కూటమి వైపు వస్తారా అన్న చర్చ జరిగింది.
Also Read:‘మహారాజ’..రిలీజ్ డేట్
- Advertisement -