వెస్ట్ఇండీస్‌ టూర్‌ ఖారారు : టీమ్‌ఇండియా రెడీ

58
shikar
- Advertisement -
    క్రికెట్‌ ప్రియులను అలరించడానికి టీమ్‌ ఇండియా బిజీబిజీగా గడుపుతొంది.  ప్రస్తుతం ఇంగ్లాండ్‌ పర్యటనలో ఉన్నా టీమ్‌ఇండియా ఈనెల 22 నుంచి వెస్టిండీస్‌తో సిరీస్‌లకు సిద్ధమవుతొంది. ఈ నెల 22నుంచి ఆగస్టు 7 వరకు వెస్ట్‌ఇండీస్‌తో టెస్టులు, వన్డేలు, టీ20 మ్యాచ్‌లు ఆడనుంది.  దీనికొసం సెలెక్టర్లు భారత జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు శిఖర్‌ ధావన్‌ నాయకత్వం వహిస్తున్నారు.  సీనియర్ ఆటగాళ్లు రోహిత్‌శర్మ,  విరాట్‌ కోహ్లీ, బుమ్రా, భువి, షమి మరియు యువ ఆటగాడు  రిషబ్ పంత్‌కు విరామం ఇచ్చారు.  కే ఎల్‌ రాహూల్‌కు గాయం కారణంగా జట్టుకు దూరమయ్యారు.  అయితే సెలెక్టర్లు టీ20 లకు తుది జట్టును ప్రకటించలేదు.

             శిఖర్‌ ధావన్‌ (కెప్టెన్‌), రవీంద్ర జడేజా (వైస్‌-కెప్టెన్‌), రుతురాజ్‌ గైక్వాడ్‌, శుభమన్‌ గిల్‌, దీపక్‌ హూడా, సూర్య కుమార్‌ యాదవ్‌, శ్రేయాస్‌ అయ్యర్‌, ఇషాన్‌ కిషన్‌ (వికెట్‌-కీపర్‌), సంజు శాంసన్‌(వికెట్‌-కీపర్‌), శార్ధూల్‌ ఠాకూర్‌, యుజువేంద్ర చాహల్‌, అక్షర్‌ పటెల్‌, ఆవేష్‌ ఖాన్‌, ప్రసిద్ధ్ కృష్ణ, మొహమ్మద్‌ సిరాజ్‌, అర్ష్‌దీప్‌ సింగ్. 
- Advertisement -