ఏపీ సీఎంను కలిసిన స్వాత్మానందేంద్ర సరస్వతి

68
jagan
- Advertisement -

అమరావతిలోని ఏపీ సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను కలిశారు విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.విశాఖ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వన పత్రికను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు అందజేసి, వేద ఆశీర్వచనం ఇచ్చారు శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి.

ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు శ్రీ శారదా పీఠంలో వార్షిక మహోత్సవాలు జరగనున్నాయి. సరస్వతి స్వామితో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి…సీఎంను కలిసిన వారిలో ఉన్నారు.

- Advertisement -