టీఆర్ఎస్ పార్టీలోకి జోరుగా చేరికలు..

316
mla gadari kishor
- Advertisement -

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీకి చెందిన ఉపసర్పంచ్ వల్లాల రమేష్,మాజీ సర్పంచ్ వల్లాల శ్వేత సత్యనారాయణ వారితో పాటు సుమారు 100 మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి.నూతనంగా పార్టీలోకి చేరినా వారిని గులాబీ కండువా కప్పి టిఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ కార్యక్రమంలో ఎంపీపీ మన్నే రేణుక లక్ష్మీనరసింహ,జెడ్పిటిసి దావుల వీరప్రసాద్,మండల పార్టీ అధ్యక్షుడు మరియు PACS చైర్మన్ కుంట్ల సురేందర్ రెడ్డి,స్థానిక సర్పంచ్ కుంభం ఉషారాణి నాగరాజు మరియు జిల్లా నాయకులు మారిశెట్టి ఉపేందర్,మాడిపెద్ది శ్రీనివాస్ గౌడ్ సూర్యాపేట జెడ్పిటిసి జీడీ భిక్షం,ప్రజాప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -