ముగిసిన నటశేఖరుడి ప్రస్థానం

185
- Advertisement -

నటశేఖరుడి అంతిమయాత్ర ముగిసింది. అశేష జనవాహిని మధ్య కృష్ణ కుమారుడు మహేష్‌బాబు దహన సంస్కారాలు నిర్వహించాడు. జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ప్రభుత్వ లాంఛనాలతో సూపర్ స్టార్ కృష్ణ అంత్యక్రియలు ముగిశాయి.

తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్న కృష్ణకు అభిమానాలు అత్మీయులు కుటుంబసభ్యులు సినీ రాజకీయ ప్రముఖుల అశ్రనయనాల మధ్య కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. అభిమానుల సందర్శార్థం పద్మాలయ స్టూడియోస్‌లో కృష్ణ పార్థీవదేహానికి నివాళులర్పించారు. అనంతరం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానం వరకు అంతిమయాత్ర కొనసాగింది.

సినీ పరిశ్రమకు చెందిన దర్శకులు, నిర్మాతలు, నటీనటులు, సాంకేతి నిపుణులతోపాటు అభిమానులు కడసారి వీడ్కోలుకు భారీగా తరలివచ్చారు.

ఇవి కూడా చదవండి..

కృష్ణ మరణం… ఆ వీడియో వైరల్ !

మహాప్రస్ధానంలో సూపర్ స్టార్ అంత్యక్రియలు..

సూపర్ స్టార్ కి తీరని కోరికలు

 

- Advertisement -