మంత్రి కేటీఆర్‌ను కలిసిన సునీతా లక్ష్మారెడ్డి..

159
ktr
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా నియమితులైన శ్రీమతి వి.సునీతా లక్ష్మారెడ్డి మరియు సభ్యులు శ్రీమతి గద్దల పద్మ, శ్రీమతి రేవతిరావు, శ్రీమతి సూదం లక్ష్మి, శ్రీమతి ఈశ్వరీబాయి, శ్రీమతి షాహీన్ అఫ్రోజ్, శ్రీమతి కొమ్ము ఉమాదేవి ఈరోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారికి మంత్రి కేటీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు.

- Advertisement -