- Advertisement -
అతివేగంతో వచ్చి రెండు బైకులను ఢీకొట్టింది కారు. ఈ ఘటన గుజరాత్లోని వడోదరలో జరిగింది. మద్యం మత్తులో కారు నడిపాడు యువకుడు. స్పాట్ లోనే ఓ మహిళ మృతి, పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి. కారు నడుపుతున్న వ్యక్తి ఓ ప్రైవేట్ కంపెనీ యజమాని కుమారుడిగా గుర్తించగా ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
#WATCH | Gujarat: One woman died in an accident after a four-wheeler collided with a two-wheeler in Vadodara. pic.twitter.com/HL7nFbk43a
— ANI (@ANI) March 14, 2025
Also Read:హరిహర వీరమల్లు.. రిలీజ్ డేట్ ఛేంజ్
- Advertisement -