గ్రీన్‌ ఛాలెంజ్‌లో స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజశేఖర్ రెడ్డి

41
- Advertisement -

ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా స్పెషల్ బ్రాంచ్ సిఐ రాజశేఖర్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా తన నివాసంలో మొక్కను నాటారు. గ్రీన్ ఛాలెంజ్‌లో పాల్గొని మొక్కను నాటడం ఆనందంగా ఉందని అన్నారు. మనం నాటిన మొక్కలు పెరిగి పెద్దయి భవిష్యత్ తరాలకు మంచి ఆక్సిజన్ అందిస్తాయని…ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని కోరారు.

Also Read:KTR:ఎంఎల్‌పీలతో ట్రాఫిక్ సమస్యకు చెక్

- Advertisement -