సీజేఐ ఎన్వీ రమణను కలిసిన స్పీకర్‌ పోచారం..

156
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి మరియు కుటుంబ సభ్యులు ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ దంపతులను వారి నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పోచారం తన మనవరాలు వివాహానికి ఆహ్వానిస్తూ సీజేఐ ఎన్‌వీ రమణ దంపతులకు శుభలేఖను అందజేశారు. వివాహానికి విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని కోరారు.

- Advertisement -