కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్…

216
smrithi
- Advertisement -

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 80 లక్షలు దాటాయి. దేశంలో ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ముఖ్యమంత్రులు కేంద్రమంత్రులు కూడా కరోనా బారినపడ్డారు.

తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్‌గా తేలింది. కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు.ఇటీవల తనతో కాంటాక్ట్ అయిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ట్విట్టర్ ద్వారా పేర్కొన్నారు స్మృతి ఇరానీ.

- Advertisement -